భారీ వర్షం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం

58చూసినవారు
భారీ వర్షం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం పడింది. దీంతో కళ్ళాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడవగా.. అదికూడా ఇవాళ్టి వర్షానికి తడిసిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్