తిరుమలలో TTD ఈవో శ్యామలరావు తనిఖీలు

టీటీడీకి కొత్తగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు దేవస్థానంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆదివారం తిరుమలలో పర్యటించిన ఆయన.. సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించారు. సర్వదర్శనం క్యూలో పారిశుద్ధ్య లోపంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇద్దరు శానిటరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ఆలయంలో భక్తులకు అందించే తాగునీరు పరిశ్రుభంగా లేకపోవడంతో ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్