నేడు తాండూరులో ర్యాలీ.. హాజరుకానున్న ఎంపీ

చేవెళ్ల లోక్ సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం తాండూరులో కాంగ్రెస్ పార్టీ ద్విచక్రవా హనాల ర్యాలీ నిర్వహిస్తుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని విలియమ్మూన్ కూడలి నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ సాయిపూర్ లోని బోనమ్మ ఆలయం వరకు కొనసాగుతుంది. అక్కడే కార్నర్ మీటింగ్ ఉంటుందన్నారు. చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్