లచ్చమ్మకు పూలమాల వేసి నివాళులర్పించిన బి ఆర్ఎస్ నాయకులు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో రామగోని లచ్చమ్మ ఆదివారం గుండెపోటుతో మరణించారు. లచ్చమ్మ మృత దేహానికి పూలమాల వేసి
బి ఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్ గౌడ్, పి ఏ సి యస్ డైరెక్టర్ మజ్జిగ రాంబాబు, కత్తి స్వామి గౌడ్, బండి రమేష్, రవి, అశోక్, మల్లేష్ కట్టయ్య, బిక్షపతి సాంబయ్య తదిరులు నివాళులు అర్పించినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్