నేపాల్ రాజధాని కాఠ్మాండూలో 2024 మేలో జువైనల్ జస్టిస్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.