జాతీయ దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాతె నియమితులయ్యారు. 2026, డిసెంబర్ 31 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు.