జగన్ పై దాడి చేసిన వారి సమాచారం చెప్తే బహుమతిగా 2 లక్షలు

64చూసినవారు
జగన్ పై దాడి చేసిన వారి సమాచారం చెప్తే బహుమతిగా 2 లక్షలు
'విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి పై దాడి చేసిన వారి గురించి ఖచ్చితమైన వివరాలు తెలిపిన వారికి రూ 2,00,000 /- నగదు బహుమతి ఇవ్వబడును' అని విజయవాడ సిటీ పోలీసులు ప్రకటించారు. ఘటనకు సంబంధించి నేరస్తుల యొక్క వీడియో లేదా సెల్ ఫోన్ దృశ్యాలు అందించవచ్చు అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్