5.6 లక్షల ఓట్లను తొలగించాం: AP CEO

66చూసినవారు
5.6 లక్షల ఓట్లను తొలగించాం: AP CEO
ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 4,08,07,256 ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. యువ ఓటర్లు 5 లక్షల మేర పెరిగారని తెలిపారు. 14 లక్షల ఓటర్ల గురించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయని.. పరిశీలన తర్వాత 5.6 లక్షల ఓటర్లను అనర్హులుగా గుర్తించి తొలగించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్