ఏపీ ఈసెట్‌లో 90.41 శాతం ఉత్తీర్ణత

69చూసినవారు
ఏపీ ఈసెట్‌లో 90.41 శాతం ఉత్తీర్ణత
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. మొత్తం 14 విభాగాల్లో ప్రవేశాలకు మే 8న పరీక్షలు నిర్వహించారు. 23,849 మంది బాలురు, 9,032 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 90.41 శాతం మంది ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్