ఏపీ ఐసెట్‌లో 96.71 శాతం ఉత్తీర్ణత

62చూసినవారు
ఏపీ ఐసెట్‌లో 96.71 శాతం ఉత్తీర్ణత
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 6న నిర్వహించిన పరీక్షలకు 44,447 మంది విద్యార్థులు హాజరుకాగా 42,984 మంది (96.71 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో పురుషులు 20,296 మంది, మహిళలు 22,688 మంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్