నటి జెత్వానీ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

69చూసినవారు
ఏపీలోని ఐపీఎస్ అధికారులపై ముంబై నటి కాదంబరి జెత్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చాటింగ్ వివరాలు, తన ఆధార్ కార్డ్ ఫోర్జరీ జరిగిన విధానం, పోలీసు అధికారుల ప్రమేయం సహా కీలక వివరాలను వెల్లడించారు. ఈ కేసులో నాటి ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందని సందేహం వ్యక్తం చేశారు. దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కోరారు. జెత్వానీకి అండగా రాష్ట్ర మహిళా సంఘాలు మద్దతు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్