ఆహార నాణ్యత లోపిస్తే చర్యలు: ఎమ్మెల్యే

68చూసినవారు
ఆహార నాణ్యత లోపిస్తే చర్యలు: ఎమ్మెల్యే
మంగళవారం అరకు ఎమ్మెల్యే, రేగం మత్స్యలింగం డుంబ్రిగుడ మండలం అరకు జైపూర్ జంక్షన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల (ఇంగ్లీష్ మీడియం) ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదిలో సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించి, వంట గది పరిశుభ్రంగా ఉంచాలని ఆహార నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. మరియు పాఠశాల విద్యార్థుల అటెండెన్స్ రిజిష్టర్ పరిశీలించి తప్పులు గుర్తించి ప్రశ్నల వర్షం కురిపించారు.

సంబంధిత పోస్ట్