ఆదివాసీ మహాసభ గ్రామమిత్రులు సమావేశం

83చూసినవారు
ఆదివాసీ మహాసభ గ్రామమిత్రులు  సమావేశం
అల్లూరి జిల్లా పాడేరు మండలం గబ్బంగి ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో,వనరుల సమీకరణ, అభివృద్ధి చేందుట, ఇల్లు, పట్టాలు, నీళ్ళు (మంచి నీళ్ళు) సాగునీరు, ప్రభుత్వ పథకాలు పై జవాబుదారీతనం వల్ల సమస్యలు పరిష్కారమార్గం దిశగా గ్రామ అభివృద్ది ప్రణాలిక కమిటీ ప్రతి ఒక్క గ్రామంలో అమలు పరిచే విధంగా ఉండాలని ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ కొ-అర్డ్ - నేటర్ కె, రామరాజు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె, మన్మధరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్