ఆదివాసీ మిత్ర ఆధ్వర్యంలో బంతిపూల మొక్కలు పంపిణీ

72చూసినవారు
ఆదివాసీ మిత్ర ఆధ్వర్యంలో బంతిపూల మొక్కలు పంపిణీ
పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీకి చెందిన పరదనపుట్టు, మెరక చింత, మొండికోట గ్రామాలలో బంతిపూలు పెంపకంపై ఆసక్తి చూపించిన రైతులకు మంగళవారం ఆదివాసి మిత్ర వెల్పర్ సొసైటీ ఆధ్వర్యంలో మండల ఫీల్డ్ కోఆర్డినేటర్ ఎస్ భీముడు మొత్త0 14 కుటుంబాలకు బంతిపూల మొక్కలు పంపిణీ చేశారు. బంతిపూల మొక్కలను లైన్ షోయింగ్ రూపంలో ఎంచుకున్నట్లయితే నీరునిల్వ ఉండకుండా మొక్కలు పాడవకుండా అధిక దిగుబడి పొందే అవకాశం ఉందని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్