దసరా సెలవులలో విశాఖ-అరకు-విశాఖ మధ్య ప్రత్యేక రైళు

72చూసినవారు
దసరా సెలవులలో విశాఖ-అరకు-విశాఖ మధ్య ప్రత్యేక రైళు
దసరా సెలవులలో పర్యాటకుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 5 నుండి 15 వరకు విశాఖ-అరకు-విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు(08525-08526) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. విశాఖ-అరకు(08525) రైలు విశాఖలో ఉదయం 8. 30 గంటలకు బయలుదేరి 11. 30 గంటలకు అరకు చేరుతుంది. తిరుగు ప్రయాణం అరకు-విశాఖ(08526) రైలు మధ్యాహ్నం 2 గంటలకు అరకు లో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుతుందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్