తాపీ మేస్త్రీగా మారిన ఉపాధ్యాయులు

63చూసినవారు
తాపీ మేస్త్రీగా మారిన ఉపాధ్యాయులు
పెదబయలు మండలంలో పెదకోడాపల్లి పంచాయతీకి చెందిన తులభరంగి గ్రామంలోని మండల ప్రాధమిక పాఠశాలలో సుమారు 30 మంది పిల్లలున్నారు. , నాడు నేడు పనులు పూర్తి కాలేదు.దానితో పిల్లలు,ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. కూర్చోడానికి గచ్చు లేదు. కాబట్టి ఉపాధ్యాయులు సొంత నిధులతో గచ్ఛు ఏర్పాటు విషయంలో చర్యలు తీసుకున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పాఠశాల పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు,ఉపాధ్యాయులు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్