బీచ్ రోడ్డులో భారీ ర్యాలీ

68చూసినవారు
బీచ్ రోడ్డులో భారీ ర్యాలీ
ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ నుంచి పామ్ బీచ్ హోట‌ల్ వ‌ర‌కు బుధ‌వారం ఏయూ ఫార్మ‌శీ కాలేజ్, అనుబంధ క‌ళాశాల‌ల ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. వివిధ క‌ళాశాల‌ల నుంచి సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీని రెక్టార్ ప్రొఫెసర్ ఎన్. కిషోర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గిరిజా శంకర్, విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్