ఏయూ మాజీ వీసీ పై చర్యలు తీసుకోండి

62చూసినవారు
విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విచారణ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను గురువారం కోరారు. వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన అక్రమాలపై పుస్తక రూపంలో ముద్రించి మంత్రి లోకేష్ కు అందజేశారు. జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి ఆయనను కఠినంగా శిక్షించాలని కోరారు.

సంబంధిత పోస్ట్