బాబాయ్ హ‌త్య కేసులో జ‌గ‌న్ సీబీఐ విచార‌ణ ఎందుకు కోర‌లేదు

65చూసినవారు
బాబాయి హత్య కేసులో జగన్ రెడ్డి ఎందుకు సీబీఐ విచారణ కోరలేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమ‌ర్శించారు. బుధ‌వారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ సీబీఐ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొడుతున్నారు. తిరుమల లడ్డూపై ప్రమాణానికి నేను సిద్ధమని సవాల్ చేస్తే. వైవీ సుబ్బారెడ్డి పారిపోయారు. నెయ్యిని మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువ ధరకు ఇచ్చారు. సిట్ లో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్