టెట్‌కు 492 మంది అభ్యర్థులు గైర్హాజర్

69చూసినవారు
టెట్‌కు 492 మంది అభ్యర్థులు గైర్హాజర్
విశాఖలో గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 3931 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 3439 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మొత్తం 492 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. నగరంలో ఉదయం 5 కేంద్రాల్లోనూ మధ్యాహ్నం మూడు కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ బుచ్చిరాజుపాలెం సెంటర్‌ను సందర్శించారు.

సంబంధిత పోస్ట్