పాడేరు: మహాసభలను జయప్రదం చేయాలని ఏబీవీపీ పిలుపు

58చూసినవారు
పాడేరు: మహాసభలను జయప్రదం చేయాలని ఏబీవీపీ పిలుపు
ఈ నెల 24, 25, 25వ26వ తేదీల్లో విశాఖలో జరిగే ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సూర్యారావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆనంద్ కోరారు. ఈ మేరకు మహాసభల గోడపత్రికలను పాడేరు సీఐ దీననంధుదీననాథ్ చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ఏబీవీపీ మహాసభల్లో రాష్ట్రంలో ఉన్న పలు విద్యా రంగ సమస్యలపై చర్చలు జరిపి, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తీర్మానాలు చేయడం జరుగుతుందని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్