టీడీపీ తీర్థం పుచ్చుకున్న పాడేరు ఎంపీపీ, జెడ్పీటీసీ

74చూసినవారు
టీడీపీ తీర్థం పుచ్చుకున్న పాడేరు ఎంపీపీ, జెడ్పీటీసీ
వైసీపీకి చెందిన పాడేరు ఎంపీపీ సొనాయి రత్నకుమారి మరియు జెడ్పీటీసీ సభ్యురాలు కిముడు గాయత్రి దేవి తెలుగుదేశం పార్టీకి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ఆకర్షితులై వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్