శ్రీదేవి మహోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

53చూసినవారు
శ్రీదేవి మహోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
పాడేరులో కొలువైయున్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి సహిత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద గురువారం నుంచి దేవీ శరన్నవరాత్రులు కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు పురస్కరించుకుని బుధవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక నవరాత్రుల అలంకరణ పోస్టులను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలకు భక్తులు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆలయ కమిటీ వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్