బ్రడ్జి నిర్మించాలని గిరజనుల ఆవేదన

63చూసినవారు
చింతపల్లి మండలం బలపం పంచాయతీకి చెందిన కోరుకొండ నుండి వీరవరం, తురుమామిడి, బురుగుబాయిలు, బురద మామిడి, చేరుకునే గ్రామాలకు మార్గమధ్యలో పెద్దగడ్డ ఉండడం వల్ల బ్రిడ్జి నిర్మించాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన గిరిజనులకు కష్టాలు తప్పడం లేదన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్