అధికారులు సమస్యలు పరిష్కరించాలి

71చూసినవారు
సర్వసభ్య సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు ప్రస్తావించిన సమస్యలను వచ్చే సమావేశంలోగా పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశించారు. సోమవారం సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అధికారులు సాకులు చెప్పవద్దన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి అధికారం అప్పగించారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్