విశాఖ: అలరించిన దాండియా నృత్యం

61చూసినవారు
విశాఖ వన్ టౌన్ పరిధిలో దాండియా ఫెస్ట్ అద్భుతంగా సాగింది. శుక్రవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా దాండియా నృత్యంలో పాల్గొన్నారు. దక్షిణ నియోజవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాండియా నృత్యాన్ని తిలకించారు.

సంబంధిత పోస్ట్