అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

75చూసినవారు
అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
తాడేపల్లిలో ఇవాళ వైసీపీ కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో సూపర్-6 అమలు చేయడం కన్నా.. వైసీపీ ఆఫీసును కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా? అంటూ ట్విట్ చేశారు.

సంబంధిత పోస్ట్