మెలుకువలతో కూడిన విద్య బోధన చేయాలి

53చూసినవారు
మెలుకువలతో కూడిన విద్య బోధన చేయాలి
విద్య బోధనలో 10వ తరగతి విద్యార్థుల మాదిరిగానే 6వ తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయుల దృష్టి పెట్టాలని డిప్యూటీ డిఇఓ అప్పారావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన కోటవురట్ల పి ఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పర్యవేక్షించారు. విద్యార్థులకు జరుగుతున్న రక్త పరీక్షలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి బయట పిల్లలను గుర్తించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్