ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వినాయ ఉత్సవాలు జరుపుకోవాలి

71చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పి రవికుమార్ సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ, వినాయకచవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే వారు పోలీసులు ఏర్పాటుచేసిన యాప్ లో నమోదు చేసుకోవాలన్నారు. వినాయక విగ్రహాల వద్ద డిజే పాటలు పెట్టకూడదన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్