రైతన్నలకు న్యాయం జరిగేలా చూస్తాం: తాసిల్దార్

563చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండల తాసిల్దార్ రామాంజనమ్మ బుధవారం మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల నుండి వెలబడుతున్న పొల్యూషన్ కారణంగా పంటలు చేతికందగా తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతన్నలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. స్పందించిన తాసిల్దార్ నివేదికలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించి రైతన్నలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్