రేపు జిల్లాకు మంత్రి పయ్యావుల

71చూసినవారు
రేపు జిల్లాకు మంత్రి పయ్యావుల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రిగా నియమితులైన తరువాత మొదటిసారి అనంతపురం జిల్లాకు రానున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు గుత్తి సమీపంలోని సుంకులమ్మ దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం బైక్ ర్యాలీతో గుత్తి, పామిడి, కల్లూరు గ్రామం మీదుగా 12 గంటలకు అనంతపురం చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు ఉరవకొండకు చేరుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్