తుంగభద్ర డ్యామ్ గేటును పునరుద్ధరించిన అధికారులు

52చూసినవారు
తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయిన గేటును పునరుద్ధరించి నీటి వృధాను అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం, ఇంజనీరింగ్ అధికారులు చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయి. గేట్లన్నిటినీ మూసివేసి కిందకు వదిలి నీటిని ఆపేశారు. రాయలసీమ ముఖ్యంగా అనంతపురం, ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల రైతాంగానికి గొప్ప ఉపశమనాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాల చొరవను, అధికారులను ప్రజలు అభినందించారు.

సంబంధిత పోస్ట్