ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం...

61చూసినవారు
ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం...
ఎన్నికల ప్రచారంలో తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. జగన్‌ అంటే ఓ విశ్వాసం అని, ఐదేళ్లలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి మళ్లీ ఓటు అడుగుతున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఓటడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం అనంతపురం రూరల్‌ పంచాయతీ పరిధిలోని టీవీ టవర్‌ ప్రాంతంలో. సాయంత్రం రామకృష్ణ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్