వరద అంచనాలో ప్రభుత్వ వైఫల్యం

53చూసినవారు
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా వరద అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైసీపీ సీనియర్‌ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఫలితంగానే విజయవాడ అతలాకుతలం అయ్యిందన్నారు. సోమవారం అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్