రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత టీడీపీ, జనసేనలు తీసుకోవాలి

73చూసినవారు
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత టీడీపీ, జనసేనలు తీసుకోవాలి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత టీడీపీ, జనసేన పార్టీలే తీసుకోవాలి అని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు అన్నారు. ఈ మేరకు గురువారం అనంతపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గెలుపొందిన కూటమి కి అభినందనలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం రెండు పార్టీలు కలిసి పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్