ధర్మవరంలో 124 మంది ఇంటి వద్దనే ఓటు వినియోగం

69చూసినవారు
ధర్మవరంలో 124 మంది ఇంటి వద్దనే ఓటు వినియోగం
ధర్మవరం నియోజకవర్గంలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం 132 మంది దరఖాస్తు చేసుకున్నారని ధర్మవరం ఆస్ఐఓ వెంకట శివరామిరెడ్డి గురువారం తెలిపారు. 132 మందిలో 124 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఆరు మంది చనిపోయారని, ఇద్దరు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్