ముదిగుబ్బలో అనారోగ్యంతో వ్యక్తి మృతి

70చూసినవారు
ముదిగుబ్బలో అనారోగ్యంతో వ్యక్తి మృతి
అనారోగ్య కారణాలతో ముదిగుబ్బకు చెందిన మౌలా అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం. మౌలా గతవారం రోజులుగా దగ్గు తీవ్రమైన ఆయాసంతో బాధపడేవాడన్నారు. దీంతో మెరుగైన వైద్య సేవల కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడని కుటుంబీకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్