ధర్మవరం ప్రభుత్వ కే హెచ్ డిగ్రీ కళాశాల
విద్యార్థులు శనివారం ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు పరిశుభ్రత పచ్చదనం పై
విద్యార్థులు వివరించి ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రతగా ఉంచాలని పచ్చదనాన్ని కాపాడుకోవాలని తెలిపారు.