చింతలపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం

56చూసినవారు
చింతలపల్లి గ్రామాల్లో పొలం  పిలుస్తోంది కార్యక్రమం
ధర్మవరం మండలం వసంతపురం, చింతలపల్లి గ్రామాల్లో గురువారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వరి పొలాన్ని వ్యవసాయ అధికారులు రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం వరిలో ఆకు ముడత పురుగు నివారణకు క్లోరో పై రిపాస్ 2 ఎమ్ఎల్ను లీటర్ ద్రావణానికి కలుపుకొని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో ముస్తఫా, పశు వైద్యాధికారి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్