ధర్మవరంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

54చూసినవారు
ధర్మవరంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
ధర్మవరం పట్టణం నేసేపేట, చక్రవర్తి థియేటర్, తేరు బజార్ లో సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలకు పార్టీ కరపత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ. ధర్మవరంలో చేనేత బ్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టు ముడి సరుకు కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తామన్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్