ధర్మవరం: ఎండలకు పేలిన ట్రాన్స్ఫార్మర్

11362చూసినవారు
ధర్మవరం పట్టణం తేరు బజార్లో ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆ సమయంలో ప్రజలు ఎవరు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కౌన్సిలర్ పెనుజూరు నాగరాజు తెలిపారు. వేసవికాలంలో ఎండలకు వేడి ఎక్కువై ట్రాన్స్ఫార్మర్లు సైతం పేలిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్