సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోండి

82చూసినవారు
సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోండి
ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీలో రైతులకు రైతు సేవా కేంద్రంలో ఉలవలు శుక్రవారం పంపిణీ చేశారు. ముక్తాపురం విలేజ్ హార్టికల్చరల్ అసిస్టెంట్ అధికారిని ప్రియాంక మాట్లాడుతూ. రైతులకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం 80% సబ్సిడీతో ఉలవలను పంపిణీ చేస్తోందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్