రైల్వే వంతెన కింద నిలబడిన వర్షపు నీరు

584చూసినవారు
రైల్వే వంతెన కింద నిలబడిన వర్షపు నీరు
ధర్మవరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో గురువారం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రైల్వే వంతెనల కింద వర్షపు నీరు నిల్వతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పట్టణంలోని గాంధీ నగర్ రైల్వే వంతెన కింద వర్షపు నీరు అధికంగా నిలువ కావడంతో వాహనదారులు అటుగా వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. తారక రామాపురం, కొత్తపేట, రైల్వే స్టేషన్ మరో మార్గం ద్వారా వెళ్లాలని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్