నిబంధనలు పాటించని కాలేజ్ పై చర్యలు తీసుకోండి

79చూసినవారు
నిబంధనలు పాటించని కాలేజ్ పై చర్యలు తీసుకోండి
ధర్మవరంలోని సత్య కృప మహిళా డిగ్రీ కాలేజ్ వద్ద బుధవారం విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఏఐఎస్ఓ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి నిరంజన్ యాదవ్, ఏఐఎస్బీ కార్యదర్శి పోతులయ్య మాట్లాడుతూ.. సత్య కృప మహిళా డిగ్రీ కాలేజ్ కు సొంత భవనం లేదని అన్నారు. కళాశాల భవనంపై సెల్ఫోన్ టవర్లు ఉండటంతో రేడియేషన్ ప్రాబ్లంతో విద్యార్థులకు ప్రాణాంతకంగా మారిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్