కూటమి ప్రభుత్వంని గెలిపించిన మహిళల రుణం తీర్చుకుంటాం: మంత్రి

84చూసినవారు
కూటమి ప్రభుత్వంని గెలిపించిన మహిళల రుణం తీర్చుకుంటాం: మంత్రి
ఆంధ్రప్రదేశ్ మహిళల కొరకు త్వరలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ధర్మవరంలో ప్రెస్ మీట్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో కల్పిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అధిక మెజార్టీతో గెలిపించిన మహిళలందరికీ రుణం తీర్చుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్