మండలాన్ని అభివృద్ధి వైపు నడిపించాలన్నదే ధ్యేయం: ఎంపీపీ

58చూసినవారు
మండలాన్ని అభివృద్ధి వైపు నడిపించాలన్నదే ధ్యేయం: ఎంపీపీ
ముదిగుబ్బ మండలాన్ని అభివృద్ధి వైపు నడిపించడమే ధ్యేయమని ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గురువారం పేర్కొన్నారు. ముదిగుబ్బ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు ముఖ్య అతిధిగా ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. ప్రజా సమస్యలకు పరిష్కారం మార్గం చూపడమన్నారు. తాగునీటి సమస్య, సీసీ రోడ్లు, కాలువలు ద్వారా చెరువులకు నీటిని నింపడం, స్మశాన వాటికలు, రైతులకు సంక్షేమం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్