ధర్మవరం ప్రెస్ క్లబ్ లో వాళ్ళ అజమాయిషీ సరికాదు

63చూసినవారు
ధర్మవరం ప్రెస్ క్లబ్ లో వాళ్ళ అజమాయిషీ సరికాదు
ధర్మవరం పట్టణం లో పురపాలక సంఘం భవనంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఓటు హక్కుకల్పించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జే ఏ ఏ పి) సభ్యులు గురువారం పేర్కొన్నారు. ధర్మవరంలో వారు సత్యసాయి జిల్లా జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ. ధర్మవరం ప్రెస్ క్లబ్ కేవలం నలుగురు జర్నలిస్టుల చేతిలో బంధీ అయిందన్నారు. వాళ్ళ అజమాయిషీ సరికాదన్నారు

సంబంధిత పోస్ట్