బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు మృతి

13359చూసినవారు
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు మృతి
అనంత‌పురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బైక్‌ను ఢీకొట్ట‌డంతో ఇద్దరు సోదరులు మృతి చెందారు. మృతుల‌ను తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చంద్రశేఖర్‌ రెడ్డి, సదానందరెడ్డిగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్