రైల్వే బ్రిడ్జి ఎక్స్ టెన్షన్ పనుల పరిశీలన

52చూసినవారు
రైల్వే బ్రిడ్జి ఎక్స్ టెన్షన్ పనుల పరిశీలన
గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని కసాపురం రోడ్డు రైల్వే ఎక్స్ టెన్షన్ వంతెన, ధర్మవరం గేట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ప్రాసెస్ పనులను మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, గుంతకల్లు టీడీపీ మండల ఇంఛార్జ్ నారాయణస్వామి శుక్రవారం పరిశీలించారు. కసాపురం రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న డ్రైనేజీ మురికి నీరు రోడ్డు మీదకు వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కాలనీవాసులు కమిషనర్ కు విన్నవించారు.

సంబంధిత పోస్ట్