జనసంద్రంలా హిందూపురం

2986చూసినవారు
జనసంద్రంలా హిందూపురం
శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా హిందూపురం పట్టణం జనసంద్రంగా మారింది. శనివారం ఉదయం నుండే మండలం, నియోజకవర్గం నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి వేలాదిమంది వైయస్సార్ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో వాహనాల రూట్ ను మార్చారు. ముఖ్యమంత్రి హిందూపురంలో బహిరంగ సభ అయినా మూడు గంటల సమయం వరకు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్